సీజనల్ వ్యాధుల పైన ఇంటింటికి అవగాహన కార్యక్రమం

69చూసినవారు
సీజనల్ వ్యాధుల పైన ఇంటింటికి  అవగాహన కార్యక్రమం
రాకెట్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ పావని తదితరులు మంగళవారం ఉరవకొండ మండలంలోని రాకెట్ల మరియు పి కౌకుంట్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో జరిగిన ఆరోగ్య సిబ్బంది సమావేశంలో పేర్కొన్నారు. వర్షాలు తరచూ కురుస్తున్నందున మండల వ్యాప్తంగా వైద్య ఆరోగ్య సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ పరిసరాలను పరిశుభ్రత ప్రజలు ఉంచుకునేలాగున అవగాహన కల్పిస్తే దోమల ద్వారా వచ్చే వ్యాధులను నిరోధించినట్లు అవుతుందని వారు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్