పాత కుంకాం పంచాయతీలో పోషకాహార మహోత్సవం

84చూసినవారు
పాత కుంకాం పంచాయతీలో పోషకాహార మహోత్సవం
గర్భిణీలు, బాలింతలు పోషకాలు కలిగిన ఆహారం తీసుకోవాలని ఐసిడిఎస్ వివో సుగుణ అన్నారు. లావేరు మండలంలోని కొత్త కుంకాం గ్రామంలో బుధవారం పోషకాహార మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం గర్భిణీలకు, చిన్నపిల్లలకు బాలింతలకు రక్త పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వెంకటరమణ, కూటమి నాయకులు దుర్గారావు, సూపర్వైజర్ సుస్మిత మహిళా సంరక్షణ, అంగన్వాడి ,కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్