రక్తదానంతో ఎందరికో ప్రాణదానం.. ఎమ్మెల్యే అశోక్ బాబు

59చూసినవారు
రక్తదానం ప్రతి ఒక్కరు చేయాలని తద్వారా ఎంతోమందికి ప్రాణాలను కాపాడే వాళ్ళం అవుతామని ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ బాబు తెలిపారు. ఆదివారం ఇచ్చాపురం మండలం కేశుపురం గ్రామంలో మెగా వైద్య, రక్త దాన శిబిరాన్ని నిర్వహించగా ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేడు యువత రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని ఆయన కోరారు. ఎంతోమంది రక్తనిల్వలు దొరకక ప్రాణాలను పోగొట్టుకునే పరిస్థితికి వస్తున్నారన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్