సిబిఎస్ఈ సౌత్ జోన్ క్లస్టర్-7 యోగా పోటీలకు పాలేపు సాయి

81చూసినవారు
సిబిఎస్ఈ సౌత్ జోన్ క్లస్టర్-7 యోగా పోటీలకు పాలేపు సాయి
ఇచ్చాపురం పట్టణంలోని జ్ఞాన భారతి సీబీఎస్ఈ సీనియర్ సెకండరీ పాఠశాలలో చదువుతున్న ఎనిమిదో తరగతి విద్యార్థి పాలేపు సాయి జగదీష్ చెన్నైలో జరుగుతున్న సిబిఎస్ఈ సౌత్ జోన్ క్లస్టర్-7 యోగా పోటీలలో పాల్గొనేందుకు గురువారం బయలుదేరి వెళ్లారు. ఈనెల 21వ తేదీ నుండి 23వ తేదీ వరకు ఈ పోటీలు జరగనున్నాయి. ఈ సందర్భంగా గురువారం విద్యార్థికి ఆల్ ద బెస్ట్ చెబుతూ " విజయోస్తు" కార్యక్రమాన్ని నిర్వహించారు.

సంబంధిత పోస్ట్