ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోండి

79చూసినవారు
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హయాంలో సంక్షేమ పథకాలను అమలు చేయడం జరుగుతుందని దీనిని సద్వినియోగం చేసుకోవాలని ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ బాబు తెలిపారు. శుక్రవారం కంచిలి మండలం జాడుపూడి పంచాయతీలో జరిగిన కార్యక్రమంలో భాగంగా ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేదలకు అండగా నిలిచే విధంగా ప్రభుత్వం పరిపాలన కొనసాగిస్తుందని తెలియజేశారు. ఈ క్రమంలో గ్రామస్థులు ఆయణ్ణు ఘనంగా సత్కరించారు.

సంబంధిత పోస్ట్