పలాస నియోజకవర్గం వజ్రపు కొత్తూరు మండలం హుకుంపేట గ్రామంలో ఉన్న అరుణోదయ సేవా సంఘం సభ్యులు మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో శుక్రవారం చేరారు. వీరితో పాటు కొంతమంది టిడిపి కార్యకర్తలు తమ పార్టీలో చేరారనీ మంత్రి తెలిపారు. ఆరు దశాబ్దాల పాటు అభివృద్ధి చేయడం చేతకాని గౌతు కుటుంబం మాకొద్దు అని, ఐదు సంవత్సరాలలో అభివృద్ధి చేసిన మంత్రి సీదిరి కే మా ఓటు అని అన్నారు.