లే అవుట్ పై అధికారులతో సమీక్ష సమావేశం

59చూసినవారు
పలాస మిగ్ లేఅవుంట్ పై అధికారులతో మంగళవారం రాత్రి సమీక్షా సమావేశాన్ని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష నిర్వహించారు. ఈ లేఔట్ కోసం ఎంత మేరకు భూమిని సేకరించారని దాని ప్రస్తుత వివరాలు తెలియాల్సిందిగా అధికారులను ఆమె కోరారు. ఈ సందర్భంగా వారు ఎమ్మెల్యేకు పూర్తి సమాచారాన్ని అందించారు. దీనిపై పూర్తి అవగాహనతో తిరిగి అధికారులను ప్రశ్నిస్తానని ఆమె అన్నారు.

సంబంధిత పోస్ట్