74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

242చూసినవారు
74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం అల్లినగరం గ్రామంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. వేడుకల సందర్భంగా డ్రాయింగ్ పోటీలు నిర్వహించడం జరిగింది. గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు జామి పద్మ కుమారి, అల్లినగరం సర్పంచ్ తోగిటి మణి, మాడుగుల మురళీధర్ బాబా, కె సత్యనారాయణలు పాల్గొని గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్