ప్రభుత్వ ఆదర్శ పాఠశాలను తనిఖీ చేసిన డిఇవో

77చూసినవారు
ప్రభుత్వ ఆదర్శ పాఠశాలను తనిఖీ చేసిన డిఇవో
రణస్థలం మండలం కొండములగాం ప్రభుత్వ ఆదర్శ పాఠశాలలో డిఇవో ఆకస్మిక తనిఖీ చేశారు. గురువారం జిల్లా విద్యాధికారి వెంకటేశ్వరరావు ఆకస్మికంగా పాఠశాలను పరిశీలించారు. ముందుగా ఆదర్శ పాఠశాలలో బాలికల వసతి గృహంలో వంటగది, భోజనహాలను పరిశీలించారు. సుచి-శుభ్రత విషయంలో నిర్లక్ష్యం వహించరాదన్నారు. డయేరియా వ్యాధులు వ్యాప్తి చెందకుండా పాఠశాల పరిసరాలను శుభ్రంగా ఉంచాలని సిబ్బందికి సూచనలు చేశారు.

సంబంధిత పోస్ట్