వైకుంఠ ఏకాదశి ప్రత్యేక పూజలు

282చూసినవారు
వైకుంఠ ఏకాదశి ప్రత్యేక పూజలు
శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం అల్లినగరం గ్రామంలో శ్రీ శ్రీ కోదండ రామాలయంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజ కార్యక్రమం నిర్వహించారు. గణపతి పూజ చేసిన అనంతరం వైకుంఠ పూజా కార్యక్రమం ప్రారంభించారు. ఆలయ అర్చకులు శరత్ కుమార్ స్వామి వారికి ప్రత్యేక అలంకరణ చేశారు. మండలంలో నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో
భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్