సంక్షేమ ప్రభుత్వానికి పట్టం కట్టాలి

69చూసినవారు
సంక్షేమ ప్రభుత్వానికి పట్టం కట్టాలి
రాష్ట్రంలో ఐదు సంవత్సరాలు సుపరిపాలన అందజేసిన ప్రజా సంక్షేమ ప్రభుత్వానికి పట్టం కట్టాలని వైసిపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిరియా విజయ అన్నారు. సోంపేటలో ఎంపీపీ డాక్టర్ నిమ్మన దాస్, జెడ్పీటీసీ సభ్యుడు తడక యశోదతో కలిసి సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా పేరాడ తిలక్ను ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు.

సంబంధిత పోస్ట్