ఎన్నికల ప్రచారంలో కీలక నేతల భార్యలు

550చూసినవారు
ఎన్నికల ప్రచారంలో కీలక నేతల భార్యలు
ఏపీ ఎన్నికల్లో ఆయా పార్టీల కీలక నేతలను గెలిపించుకునేందుకు వారి భార్యలు రంగంలోకి దిగారు. సీఎం జగన్ తరఫును ఆయన సతీమణి వైఎస్ భారతి పులివెందులలో ప్రచారం చేస్తున్నారు. అలాగే చంద్రబాబు భార్య భువనేశ్వరి కుప్పంలో ప్రత్యక్ష ప్రచారంలో పాల్గొంటున్నారు. నారా లోకేష్ భార్య నారా బ్రాహ్మణి కూడా మంగళగిరిలో పర్యటిస్తోంది. అలాగే హిందూపురంలో బాలయ్యను గెలిపించుకునేందుకు ఆయన భార్య వసుంధర తన వంతు సాయం అందిస్తోంది.

సంబంధిత పోస్ట్