ఇచ్చాపురం: ఎమ్మెల్యేను కలిసిన టీడీపీ నేతలు

83చూసినవారు
ఇచ్చాపురం: ఎమ్మెల్యేను కలిసిన టీడీపీ నేతలు
ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ ను ఇచ్చాపురం మున్సిపాలిటీ 23వ వార్డు టీడీపీ ఇంఛార్జ్ సంతోష్ కుమార్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు నూతనంగా మంజూరైనా రహదారుల కొరకు ఎమ్మెల్యేతో చర్చించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు శాసన. శేఖర్, మల్లా. వైకుంఠరావు, బచ్చు. శంకర్, బాకీ. పార్వతీశం, బుట్ట. భాస్కర్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్