మహిళలకు రక్షణ కల్పించాలి

55చూసినవారు
కలకత్తాలో డాక్టర్ విద్యార్థిని హత్య కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని టిడిపి తెలుగు యువత అధ్యక్షులు కాళ్ల జయదేవ్ డిమాండ్ చేశారు. సోమవారం ఇచ్ఛాపురం పట్టణంలో ప్లకార్డులు చేతబట్టి, నల్ల రిబ్బన్లు ధరించి ఫ్లెక్సీలతో మహిళలకు, స్కూల్ పిల్లలక రక్షణ కల్పించాలని నినాదాలు చేస్తూ. ర్యాలీ చేపట్టారు. బస్టాండ్ వద్ద మానవహారం నిర్వహించారు. మన్ముందు ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా చూడాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్