కూటమిని ప్రజలు గెలిపించండి - ఎమ్మెల్యే అభ్యర్థి సతీమణి
లావేరు మండలం పాతరౌతుపేట గ్రామంలో గురువారం ఉదయం కూటమి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎచ్చెర్ల నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి నడుకుదుటి ఈశ్వరరావు సతీమణి, సర్పంచ్ రజిని గ్రామంలో ఇంటింటికి వెళ్లి. సూపర్ సిక్స్ పథకాలపై ప్రచారం చేపట్టారు. రానున్న ఎన్నికల్లో ఉమ్మడి కూటమిని ప్రజలు అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.