గిరిజన గ్రామాల్లో పర్యటించిన ఎమ్మెల్యే రెడ్డి శాంతి

55చూసినవారు
పాతపట్నం నియోజకవర్గ శాసన సభ్యురాలు శ్రీమతి రెడ్డి శాంతి ఆదివారం హిర మండలానికి చెందిన పెద్దగూడ పంచాయతీలోని గిరిజన గ్రామాలైన గేసరి గూడ, పెద్దగూడ, జొన్నోడు గూడ, బలద గూడ, పాండ్రమాను గూడ గిరిజన గ్రామాలను సందర్శించి ఆయా గ్రామాల గిరిజనులతో మమేకమయ్యారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చారిత్రక సంక్షేమ పాలన గురించి వారికి వివరిస్తూ, 2024 సార్వత్రిక ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్