టెక్కలిలో కాంగ్రెస్ నాయకులు నిరసన

61చూసినవారు
టెక్కలిలో కాంగ్రెస్ నాయకులు నిరసన
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీపై బీజేపీ నేతలు చేసిన అనుచిత వ్యాఖ్యలను చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ గురువారం టెక్కలిలో ఇందిరా గాంధీ జంక్షన్ వద్ద మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి నిరసన తెలిపారు. రానున్న ఎన్నికల్లో బిజెపి కి ప్రజలే తగిన బుద్ది చెప్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా నేత పేరాడ పరమేశ్వరరావు, కోత మధుసూదన్ రావు, బద్రి సీతమ్మ యాదవ్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్