ద్విచక్ర వాహనం బోల్తా: ఇద్దరు వ్యక్తులకు గాయాలు

3241చూసినవారు
ద్విచక్ర వాహనం బోల్తా: ఇద్దరు వ్యక్తులకు గాయాలు
నందిగాం మండలం తామరపల్లి గ్రామ సమీపంలో మంగళవారం ఓ ద్విచక్ర వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు గాయాల పాలయ్యారు. సమాచారం అందిన వెంటనే నేషనల్ హైవే సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వ్యక్తులను చికిత్స నిమిత్తం టెక్కలి ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించారు. కాగా ప్రమాదానికి అతివేగమే కారణమని పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్