న్యాయం ఓడితే నేరం గెలిచినట్లు: షర్మిల

59చూసినవారు
న్యాయం ఓడితే నేరం గెలిచినట్లు: షర్మిల
న్యాయానికి, నేరానికి మధ్య జరుగుతున్న ఎన్నికలివని, న్యాయం ఓడితే నేరం గెలిచినట్లేనని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. కోనసీమ జిల్లాలో మంగళవారం షర్మిల మాట్లాడుతూ.. ‘ఇది ధర్మానికి, డబ్బుకు మధ్య జరుగుతున్న ఎన్నికలు. ఈ ఎన్నికల్లో రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఓడిందంటే నేరం గెలిచిందని అర్థం.’ అని అన్నారు.

సంబంధిత పోస్ట్