నౌపడాలో "పల్లెపండుగ" కార్యక్రమం

57చూసినవారు
నౌపడాలో "పల్లెపండుగ" కార్యక్రమం
సంతబొమ్మాళి మండలం నౌపడా మేజర్ పంచాయితీలో గురువారం పల్లె పండుగ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సుగ్గు.శాంతి స్వరూప్ రెడ్డి ఆధ్వర్యంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ డిఈ, ఏఈ, ఏపీవోతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్