కౌంటింగ్ కేంద్రాలకు చేరుకుంటున్న సిబ్బంది

58చూసినవారు
ఏపీలో ఎన్నికల కౌంటింగ్‌ మొదలు కానుంది. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల కౌంటింగ్ చేయనున్నారు. ఈ క్రమంలో కౌంటింగ్ కేంద్రాలకు ఎన్నికల అధికారులు, సిబ్బంది చేరుకుంటున్నారు.

సంబంధిత పోస్ట్