రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కీలక ఆదేశాలు

287076చూసినవారు
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కీలక ఆదేశాలు
ఏపీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ముకేశ్ కుమార్ మీనా ఆదివారం అధికారులకు కీలక ఆదేశాలు చేశారు. రాజకీయ ప్రకటనల హోర్డింగ్‌లు, కటౌట్లను వెంటనే తొలగించాలని అధికారులను ఆదేశించారు. మధ్నాహ్నం 3 గంటల వరకు డెడ్‌లైన్ విధించారు. ఆ సమయంలోపు సచివాలయ పరిసరాలు, ప్రభుత్వ కార్యాలయాలు, బహిరంగ ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన హోర్డింగ్‌లు, బ్యానర్లు తొలగించాలన్నారు.

సంబంధిత పోస్ట్