ఎస్ఐపై రాళ్ల దాడి (వీడియో)

56చూసినవారు
పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం రావిపాడు గ్రామంలో స్థల వివాదం మళ్లీ రాజుకుంది. రెండు వర్గానికి చెందిన ప్రజలు స్థలం కోసం వాగ్వాదానికి దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పెంటపాటు ఎస్ఐ సుధాకర్ రెడ్డి, పోలీసులు అక్కడికి వచ్చారు. ఇరువర్గాలకు నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఎస్ఐ సుధాకర్ రెడ్డిపై రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో ఎస్ఐ గాయపడ్డాడు. అతడిని పోలీసులు ఆస్పత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్