వివిధ పరీక్షల్లో
విద్యార్థులు సాధించిన మార్కులను ఏపీ పాఠశాల విద్యాశాఖ నేరుగా తల్లిదండ్రులకు పంపిస్తోంది. మార్కులు, అటెండెన్స్ వివరాలతో కూడిన రిపోర్టును ఎస్ఎంఎస్ రూపంలో పంపించనుంది. ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లలో ఈ కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇప్పటివరకు 90 శాతం విద్యార్థుల తల్లిదండ్రులకు ఎస్ఎంఎస్ రూపంలో మార్కుల జాబితాను పంపింది.