చిట్టీల పేరుతో రూ.కోటి స్వాహా

56చూసినవారు
చిట్టీల పేరుతో రూ.కోటి స్వాహా
కృష్ణా జిల్లాలోని హనుమాన్ జంక్షన్‌లో చిట్టీ నిర్వాహకురాలి మోసం బయటికొచ్చింది. చిట్టీల పేరుతో నెలనెలా వాయిదాలు కట్టించుకుని రూ.కోటి వరకు వసూలు చేసింది. చిట్టీ సభ్యులే తన వద్ద అప్పు తీసుకున్నట్లుగా నిర్వాహకురాలి తరఫు న్యాయవాది కోర్టులో ఫిర్యాదు చేశారు. చిట్టీ నిర్వాహకురాలు వైసీపీ నాయకుడికి సమీప బంధువు అని సమాచారం.

సంబంధిత పోస్ట్