ఆ పార్టీకి ద‌గ్గ‌ర‌య్యేలా ప‌వ‌న్ న‌యా ప్లాన్‌!

69చూసినవారు
ఆ పార్టీకి ద‌గ్గ‌ర‌య్యేలా ప‌వ‌న్ న‌యా ప్లాన్‌!
ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ కల్యాణ్ త‌మిళ‌నాడు మాజీ సీఎం ఎంజీఆర్‌పై ఆస‌క్తిక‌ర ట్వీట్ చేశారు. ఏఐఏడీఎంకే పార్టీ ఏర్పాటై ఈ నెల 17తో 53ఏళ్లు పూర్త‌వుతున్న నేప‌థ్యంలో ఆ పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు ఎంజీఆర్ అభిమానుల‌కు జ‌న‌సేనాని శుభాకాంక్ష‌లు తెలిపారు. త‌మిళ‌నాడులోని డీఎంకే ప్ర‌భుత్వానికి చెక్ పెట్టేలా, ఏఐఏడీఎంకేకి ద‌గ్గ‌ర‌య్యేలా పవన్ వ్యూహం రచిస్తున్నట్లు రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్