మెట్రోలో ప్రధాని మోదీ.. విద్యార్థులతో ముచ్చట (వీడియో)

69చూసినవారు
మహారాష్ట్రలోని ముంబైలో శనివారం పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ మెట్రో లైన్‌-3ను ప్రారంభించారు. ఈ సందర్భంగా బీకేసీ నుంచి శాంతాక్రజ్‌ స్టేషన్‌ వరకు మెట్రోలో ప్రయాణించారు. విద్యార్థులు, ‘లాడ్కీ బహిన్‌’ పథకం లబ్ధిదారులు, కార్మికులతో ముచ్చటించారు. దీనికి సంబంధించిన చిత్రాలను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. మెట్రో కనెక్ట్‌-3 యాప్‌ను కూడా ప్రధాని మోదీ ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్