పెన్షన్ల పంపిణీలో టీడీపీ నేతలకు కీలక ఆదేశాలు..!

78చూసినవారు
పెన్షన్ల పంపిణీలో టీడీపీ నేతలకు కీలక ఆదేశాలు..!
జూలై 1వ తేదీన జరిగే పెన్షన్ల పంపిణీలో ప్రతి నాయకుడు పాల్గొనాలని టీడీపీ కేంద్ర కార్యాలయం నుంచి ఆదేశాలు వెళ్లాయి. జూలై 1వ తేదీన జరిగే పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ప్రతి నాయకుడు సచివాలయ సిబ్బందితో కలిసి పాల్గొనాలని తెలిపారు. మండల, టౌన్ పార్టీ అధ్యక్షులు, డివిజన్, వార్డు అధ్యక్షులు, క్లస్టర్, యూనిట్, బూత్, సెక్షన్ ఇన్‌చార్జ్‌లు, ఇతర పదవుల్లో ఉన్న నాయకులు ఆయా సచివాలయం పరిధిలో ఇంటింటికీ వెళ్లి పెన్షన్లు పంపిణీ చేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్