వాలంటీర్ల ఇళ్లపై టీడీపీ నేతలు దాడి

552చూసినవారు
వాలంటీర్ల ఇళ్లపై టీడీపీ నేతలు దాడి
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలం వాగవేడులో ఉద్రిక్తత నెలకొంది. వాలంటీర్లు మహేశ్వరి, పృథ్వీ ఇళ్లపై టీడీపీ నేతలు దాడులకు దిగారు. మహేశ్వరి ఇంట్లో సామాగ్రిని ధ్వంసం చేశారు. పృథ్వీ తల్లిదండ్రులపై టీడీపీ కార్యకర్తలు దాడికి దిగినట్లు తెలుస్తోంది. వాలంటీర్లను టీడీపీ నేతలు నిర్బంధించడంతో.. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వారి కుటుంబాన్ని రక్షించారు.

సంబంధిత పోస్ట్