కేంద్రమంత్రి పదవి ప్రచారంపై స్పష్టత ఇచ్చిన టీడీపీ ఎంపీ

79చూసినవారు
కేంద్రమంత్రి పదవి ప్రచారంపై స్పష్టత ఇచ్చిన టీడీపీ ఎంపీ
రామ్మోహన్ నాయుడు తనకు కేంద్రమంత్రి పదవి రావచ్చనే ప్రచారాలపై స్పందించారు. తాను వ్యక్తిగతంగా ఎలాంటి పదవులు కోరుకోలేదని, టీడీపీ అధిష్టానం నిర్ణయాలను పాటిస్తానని చెప్పారు. రాష్ట్రాభివృద్ధి టీడీపీ లక్ష్యమని, కేంద్రంతో కలిసి పనిచేస్తామని తెలిపారు. గతంలో వాజ్పేయి ప్రభుత్వంలో ఉమ్మడి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినట్లుగా ఇప్పుడు కూడా చేస్తామని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్