100కు చేరిన కాంగ్రెస్ ఎంపీల బలం

1057చూసినవారు
100కు చేరిన కాంగ్రెస్ ఎంపీల బలం
లోక్ సభలో కాంగ్రెస్ ఎంపీల బలం 100కు చేరుకుంది. మహారాష్ట్రలోని సాంగ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన విశాల్ పాటిల్ కాంగ్రెస్ లో చేరారు. ఆయన మహారాష్ట్ర మాజీ సీఎం వసంతదాదా పాటిల్ మనుమడు. దీంతో లోక్సభ ఎన్నికల్లో 99 సీట్లు సాధించిన కాంగ్రెస్ బలం 100కు చేరినట్లయ్యింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్