టీడీపీ వర్సెస్ వైసీపీ.. జనసేన సైలెంట్ గానే?

1529చూసినవారు
టీడీపీ వర్సెస్ వైసీపీ.. జనసేన సైలెంట్ గానే?
ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. అందులో జనసేన బీజేపీ భాగస్వాములే. అయితే కూటమి ప్రభుత్వానికి పెద్దన్న టీడీపీ అనే చెప్పాలి. ఇక పల్నాడు జిల్లా వినుకొండ విషయమే తీసుకుంటే జరిగింది పాశవిక హత్య. ఈ మొత్తం పొలిటికల్ సినోరియోని చూసినపుడు టీడీపీ అధినాయకత్వమే సీరియస్ గా అడుగులు ముందుకు వేయాల్సి ఉంటుందని అంటున్నారు. లేకపోతే ఇరకాటంలో పడేది అందరూ అని కూడా అంటున్నారు. జనసేన ఇలాంటి విషయాలలో మౌనంగా ఉంది అంటే అది వ్యూహంగానే చూడాలని అంటున్నారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్