ధర్మవరం మార్కెట్‌ యార్డు వద్ద ఉద్రిక్తత

70చూసినవారు
ధర్మవరం మార్కెట్‌ యార్డు వద్ద ఉద్రిక్తత
అనంతపురం జిల్లా ధర్మవరం మార్కెట్‌ యార్డు వద్ద ఉద్రిక్తత నెలకొంది. రోడ్ల మరమ్మతులకు యత్నించిన గోనుగుంట్ల సూర్యనారాయణను పోలీసులు అడ్డుకున్నారు. రోడ్లకు మరమ్మతులు చేయాలని గతంలో అధికారులకు ఆయన వినతి ఇచ్చారు. 10 రోజుల్లో మరమ్మతులు చేస్తానని అధికారుల హామీ ఇచ్చారు, అయితే జనవరి 31తో గడువు ముగియడంతో మరమ్మతులను సొంత ఖర్చుతో తానే చేయిస్తానన్న గుంతలు పూడ్చటానికి వెళ్లారు. దీంతో గోనుగుంట్లను అరెస్టు చేసి పీఎస్ కు తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్