వినుకొండలో ఉద్రిక్తత

553చూసినవారు
వినుకొండలో ఉద్రిక్తత
పల్నాడు జిల్లా వినుకొండలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఆంజనేయులు, మల్లికార్జున రావు ఆధ్వర్వంలో టీడీపీ కార్యకర్తలు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఎన్ఎస్పీ కాలనీ వద్ద రోశయ్య విగ్రహావిష్కరణకు ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు తన అనుచరులతో వచ్చారు. అదే సమయంలో ర్యాలీగా వెళ్తున్న టీడీపీ కార్యకర్తలతో వైసీపీ శ్రేణులు వాగ్వాదానికి దిగాయి. కర్రలు తీసి దాడి చేసేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.

సంబంధిత పోస్ట్