కూటమి ప్రభుత్వం ఉండేది మూడేళ్లే: కాకాణి

60చూసినవారు
కూటమి ప్రభుత్వం ఉండేది మూడేళ్లే: కాకాణి
జమిలి ఎన్నికలపై మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. 2027లో జమిలి ఎన్నికలు వస్తే మూడేళ్లు మాత్రమే టీడీపీ అధికారంలో ఉంటుందన్నారు. టీడీపీ నేతల మాటలు వింటే అధికారులకు ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. మద్యం షాపుల లాటరీ ఎమ్మెల్యేల కనుసన్నల్లోనే జరిగిందని అన్నారు. వైన్ షాపుల్లో మొత్తం ఎల్లో సిండికేట్‌దే దందా అని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్