మహారాష్ట్రలో ఒకే విడతలో ఎన్నికలు: ఈసీ

71చూసినవారు
మహారాష్ట్రలో ఒకే విడతలో ఎన్నికలు: ఈసీ
మహారాష్ట్రలో ఒకే విడతలో ఎన్నికలు జరుగుతాయని చీఫ్ ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. నవంబరు 20న పోలింగ్‌ నిర్వహిస్తామన్నారు. OCT 22న గెజిట్ నోటిఫికేషన్, 29న నామినేషన్ల స్వీకరణ, 30న స్క్రూటినీ, నవంబర్ 4న నామినేషన్ల ఉపసంహరణ గడువు, నవంబర్ 23న ఫలితాలు వెల్లడిస్తామన్నారు. ఇక, మహారాష్ట్రలో మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి.

సంబంధిత పోస్ట్