రూ.కోటి చెక్కును అందజేసిన డిప్యూటీ సీఎం

61చూసినవారు
రూ.కోటి చెక్కును అందజేసిన డిప్యూటీ సీఎం
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ విజయవాడలో సీఎం చంద్రబాబును కలిశారు. ఈ మేరకు వరద బాధితుల కోసం రూ.కోటి చెక్కును సీఎంకు పవన్ కళ్యాణ్ అందించారు.

సంబంధిత పోస్ట్