నగరిలో మంత్రి రోజాకు లైన్ క్లియర్

339819చూసినవారు
నగరిలో మంత్రి రోజాకు లైన్ క్లియర్
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ మంత్రి రోజాపై నగరిలో తీవ్ర వ్యతిరేకత పెరుగుతోంది. సొంత పార్టీ నేతలే ఆమెను వ్యతిరేకిస్తున్నారు. నగరిలో రోజాకు తప్పా ఎవరికి సీటు కేటాయించినా తాము గెలిపిస్తామని అంటున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి రోజా సీఎం జగన్‌ను కలిసి అసమ్మతి నేతలపై ఫిర్యాదు చేసింది. దీనిపై స్పందించిన సీఎం జగన్ మంత్రి రోజాకు లైన్ క్లియర్ చేసినట్లు సమాచారం.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్