అవనిగడ్డ రాజకీయాల్లో కీలక పరిణామాలు

68చూసినవారు
అవనిగడ్డ రాజకీయాల్లో కీలక పరిణామాలు
అవనిగడ్డ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సోమవారం మాజీ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ జనసేన పార్టీలో చేరనున్నారు. ఇప్పటికే పవన్‌తో మండలి బుద్ధప్రసాద్ చర్చలు జరిపినట్లు సమాచారం. కూటమి తరఫున జనసేన అభ్యర్థిగా బుద్ధప్రసాద్ పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. అందుకే జనసేన అవనిగడ్డ టికెట్ పెండింగ్‌లో పెట్టినట్లు తెలుస్తోంది. బుద్దప్రసాద్ జనసేనలో చేరాక.. రేపు లేదా ఎల్లుండి అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్