BJPలో వారసత్వ రాజకీయాలకు తావు లేదు: పురందేశ్వరి

85చూసినవారు
BJPలో వారసత్వ రాజకీయాలకు తావు లేదు: పురందేశ్వరి
BJPలో వారసత్వ రాజకీయాలకు తావు లేదని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి అన్నారు. భీమవరం వేదికగా ఎన్నికల శంఖారావం పూరించిన ఆమె.. రాష్ట్రంలో ఒకేసారి అన్ని పార్లమెంటు ఎన్నికల కార్యాలయాలు బీజేపీ కార్యాలయాలు ఏర్పాటు చేసుకోవడం ఒక సువర్ణ అధ్యాయం అన్నారు. రాష్ట్ర అధ్యక్షురాలిగా కాకుండా ఆడపడుచులా కార్యాలయం ప్రారంభించానని చెప్పారు. ఒక సాధారణ కార్యకర్త ప్రధాని కావడం.. బీజేపీలోనే సాధ్యమని వ్యాఖ్యానించారు.

సంబంధిత పోస్ట్