వాళ్లు టెర్రరిస్టుల కంటే డేంజర్: హోంమంత్రి అనిత

61చూసినవారు
వాళ్లు టెర్రరిస్టుల కంటే డేంజర్: హోంమంత్రి అనిత
ప్రకాశం బ్యారేజీ వద్ద బోట్ల అంశం రాజకీయ కుట్రగా భావిస్తున్నామని హోంమంత్రి అనిత అన్నారు. వీరు ఉగ్రవాదుల కంటే చాలా డేంజర్ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. బోట్ల అంశం కేసు విచారణ వేగంగా జరుగుతోందన్నారు. ఆ బోట్లు 8ం టన్నుల బరువు ఉన్నాయని, బోట్లను ఇనుప రోప్‌తో కలిపి ఉన్నాయన్నారు.

సంబంధిత పోస్ట్