'చంద్రబాబు ప్రజాగళం పరిస్థితి ఇదే'

561చూసినవారు
'చంద్రబాబు ప్రజాగళం పరిస్థితి ఇదే'
ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు చేపట్టిన బస్సు యాత్రకు సంబంధించిన ఫోటోను వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో షేర్ చేశారు. చంద్రబాబు బస్సు యాత్రను ప్రజలు పట్టించుకోవడం లేదని అన్నారు. చంద్రబాబు కుటుంబ సభ్యులు కూడా వైసీపీకే ఓటు వేస్తారని కీలక వ్యాఖ్యలు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్