ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు ప్రమాణం

8869చూసినవారు
ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు ప్రమాణం
రెండో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. నిన్న ప్రమాణ స్వీకారం చేయని ముగ్గురు ఎమ్మెల్యేలు.. ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేశారు. జీవీ ఆంజనేయులు, పితాని సత్యనారాయణ, వనమాడి వెంకటేశ్వరరావు ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేశారు. కాసేపట్లో ఏపీ అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక జరగనుంది.

సంబంధిత పోస్ట్