తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం ఎర్రావారిపాలెం పంచాయతీ నుంచి వైఎస్సార్ సీపీ నాయకులు బుధవారం మధ్యాహ్నం పూతలపట్టులో నిర్వహించే సిద్ధం సభకు బయలుదేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. సిద్ధం సభకు తాము అంతా సిద్ధమని తెలిపారు. జై జగన్ అంటూ నినాదాలు చేశారు.