ప్రాధికార సంస్థ అభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తాం: ఎంపీ

77చూసినవారు
చిత్తూరు జిల్లా ప్రాధికార సంస్థ అభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తానని చిత్తూరు ఎంపీ ధగ్గుమళ్ళ ప్రసాదరావు గురువారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ చెరువుతో పాటు ప్రతిఒక్కరూ క్రీడల్లో కూడా రాణించాలన్నారు. ఎంపీ నిధుల నుండి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్