ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 50 పిర్యాదులు

60చూసినవారు
చిత్తూరు జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం సోమవారం నిర్వహించారు. బాధితుల నుంచి ఎస్పీ మణికంఠ వినతులు స్వీకరించారు. వివిధ సమస్యలపై 50 ఫిర్యాదులు అందినట్టు అధికారులు తెలిపారు. వీటిపై చట్ట ప్రకారం విచారణ జరిపి బాధితులకు సత్వర న్యాయం చేకూర్చాలని ఎస్పీ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఆరిపుల్లా, డీఎస్పీ సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్