శ్రీ చైతన్య పాఠశాలలో శ్రీ శ్రీ వర్ధంతి వేడుకలు

72చూసినవారు
శ్రీ చైతన్య పాఠశాలలో శ్రీ శ్రీ వర్ధంతి వేడుకలు
పుత్తూరు మండలం: పరమేశ్వరం మంగళం శ్రీ చైతన్య పాఠశాలలో శనివారం నాడు శ్రీరంగం శ్రీనివాసరావు వర్ధంతి ఏజీఎం సురేష్ ఆధ్వర్యంలో జరిగింది.ఆయన మాట్లాడుతూ తెలుగు సాహిత్య ప్రస్థానంలో శ్రీశ్రీ గారు చెరిగిపోని ముద్రను వేశారని తెలిపారు. ప్రధానోపాధ్యాయుడు గోపి సామాన్యుడి జీవన విధానాన్ని తన కలం ద్వారా తెలిపిన మహాకవియని, ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోవద్దని శ్రీశ్రీ మాటలను విద్యార్థులందరికీ తెలియజేశారు.

సంబంధిత పోస్ట్