నిత్యాన్నదానానికి రూ. లక్ష విరాళం

71చూసినవారు
నిత్యాన్నదానానికి రూ. లక్ష విరాళం
చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం ఐరాల మండలం ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయకస్వామి వారి నిత్యాన్నదానానికి హైదరాబాద్ కి చెందిన వంశీధర్ లక్ష 116 రూపాయలు విరాళంగా గురువారం అందజేశారు. ఆలయ ఏఈఓ రవీంద్రబాబు, సూపరింటెండెంట్ వాసు వారికి స్వాగతం పలికి స్వామివారి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం ఆలయ తీర్థప్రసాదాలతో పాటు చిత్రపటాన్ని అందజేశారు.

సంబంధిత పోస్ట్