స్వచ్ఛమైన తాగునీరు సరఫరా చేసేలా చర్యలు

61చూసినవారు
స్వచ్ఛమైన తాగునీరు సరఫరా చేసేలా చర్యలు
తాగునీరు కలుషితం కాకుండా స్వచ్ఛమైన తాగునీరు సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటామని డీపీఓ లక్ష్మీ తెలిపారు. తవణంపల్లి మండలంలోని నీలంపల్లెలో కలుషిత నీరు సరఫరా కాకుండా చూడాలని కలెక్టర్ కు ఇటీవల ఫిర్యాదు అందింది. ఆయన ఆదేశాల మేరకు డీపీఓ మంగళవారం గ్రామంలో పర్యటించారు. ప్రజలకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆమె ఆదేశించారు.

సంబంధిత పోస్ట్