పొంగిపొర్లుతున్న కాలువలు

84చూసినవారు
పిచ్చాటూరు అరణియార్ ప్రాజెక్టు నుంచి నాగలాపురం ఆయకట్టు భూములకు వెళ్లే సాగునీటి కాలువలు భారీ వర్షాలకు మంగళవారం పొంగి ప్రవహిస్తోంది. బీడు భూములన్నీ పూర్తిగా జలమయమయ్యాయి. వాతావరణం చల్లబడింది. రాత్రిపూట వర్షాలు కురుస్తున్నాయి. ఉక్కపోతతో అల్లాడుతున్న ప్రజలకు ఉపశమనం కలిగింది. ప్రస్తుతం వరి నారుమడులు నాటుతున్న రైతన్నల్లో ఆనందం వెల్లివిరుస్తోంది.

సంబంధిత పోస్ట్